Nimmala Rama Naidu: ఏపీలో పారిశుద్ధ్యం పడకేసింది

Nimmala Rama Naidu: దోమకాటుతో జనం రోగాల పాలవుతున్నారు

Update: 2022-09-20 05:24 GMT

Nimmala Rama Naidu: ఏపీలో పారిశుద్ధ్యం పడకేసింది

Nimmala Rama Naidu: మరోవైపు ఏపీలో పారిశుద్ధ్యం పడకేసిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. దోమకాటుతో జనం రోగాల పాలవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం, అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.

Full View


Tags:    

Similar News