విజయవాడలో విద్యార్థినుల ముష్టిఘాతాలు.. నడిరోడ్డుపై కొప్పులు పట్టుకుని...

Vijayawada: కౌన్సిలింగ్ ఇచ్చి సస్పెండ్ చేసిన యాజమాన్యం...

Update: 2022-04-23 08:29 GMT

విజయవాడలో విద్యార్థినుల ముష్టిఘాతాలు.. నడిరోడ్డుపై కొప్పులు పట్టుకుని...

Vijayawada: విజయవాడలో నడిరోడ్డుపై విద్యార్థినులు ముష్టిఘాతాలు కురిపించుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు స్టూడెంట్స్‌ ఓ కాలేజీ మెయిన్ గేట్‌ ఎదుట కొప్పులు పట్టుకుని కొట్టుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ఫైటింగ్‌ దిగిన విషయాన్నిగమనించిన కాలేజీ యాజమాన్యం వారిని సస్పెండ్ చేసింది. 20 వతేదీన ఈ సంఘటన జరిగింది.

Tags:    

Similar News