పరీక్షా హాల్లో గుండెపోటుతో విద్యార్థి మృతి...

Tirupati: మృతుడు సైదాపురంకు చెందిన సతీష్‌గా గుర్తింపు...

Update: 2022-05-10 08:09 GMT

పరీక్షా హాల్లో గుండెపోటుతో ఓ విద్యార్థి మృతి...

Tirupati: తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. D6W కళాశాలలో ఇంటర్ పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన సతీష్ అనే విద్యార్ధి అస్వస్థతకు గురై గుండెపోటుతో మరణించాడు. మరికొన్ని నిమిషాల్లో పరీక్ష రాయాల్సిన ఆ విద్యార్ధి కళ్లేదుటే కుప్పకూలిపోవడంతో, తల్లిదండ్రులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్ధి సతీష్ కన్నుమూశాడని చెప్పడంతో తల్లిదండ్రులు గుండేలు పగిలేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News