Andhra Pradesh: ఏపీ సీఎస్‌ అధ్యక్షతన రేపు స్టాఫ్‌ కౌన్సిల్ సమావేశం

*మరోసారి ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు *గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలు హాజరుకావాలని పిలుపు

Update: 2021-10-17 06:42 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఏపీలోని ఉద్యోగ సంఘాలకు మరోసారి ప్రభుత్వం నుంచి పిలుపు అందింది. ఏపీ సీఎస్‌ అధ్యక్షతన రేపు స్టాఫ్‌ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుండగా ఈ సమావేశంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలు హాజరుకానున్నారు. సీపీఎస్‌ రద్దు, పీఆర్‌సీ, క్రమబద్దీకరణ డిమాండ్లతో ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుతో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు రేపటి సమావేశంతో పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News