Tirupati: వైసీపీ, టీడీపీకి సవాల్‌ విసిరిన సోమువీర్రాజు

Tirupati: వైసీపీ, టీడీపీ ఒక్కటై బీజేపీపై విమర్శలు చేస్తున్నయన్నరు సోము వీర్రాజు

Update: 2021-03-31 07:28 GMT

సోము వీర్రాజు (ఫైల్ ఫోటో)

 Tirupati: ఏపీలో అరాచకాలపై బీజేపీ- జనసేన జైత్రయాత్ర మొదలుపెట్టనుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు. వైసీపీ, టీడీపీ ఒక్కటై బీజేపీపై విమర్శలు చేస్తున్నాయన్న ఆయన.. తిరుపతి అభివృద్ధిపై చర్చకు పార్టీలు సిద్ధమా అంటూ సవాల్‌ విసిరారు. ఎన్నికల్లో పంచే డబ్బు ఏ సిమెంట్‌ ఫ్యాక్టరీ నుంచి వస్తోందోనన్న సోమువీర్రాజు జనం ఓట్లు వేస్తేనే కదా వైసీపీకి మెజార్టీ వస్తుందో లేదో తేలేదన్నారు. టీడీపీకి కార్యకర్తలను కాపాడుకోవడమే సరిపోతుందని బీజేపీకి బలం లేకపోతే ఎందుకు భయపడుతున్నారని చురకలంటించారు సోమువీర్రాజు.

Tags:    

Similar News