Kurnool: పిల్లకాలువ దాటుతుండగా కాల్వలో పడి మృతి చెందిన గొర్రెలు

Kurnool: కర్ణాటక రాష్ట్రం బెల్గాం వాసికి చెందిన 106 గొర్రెలు మృతి

Update: 2022-12-27 03:05 GMT

Kurnool: పిల్లకాలువ దాటుతుండగా కాల్వలో పడి మృతి చెందిన గొర్రెలు

Kurnool: కర్నూలు జిల్లా హోలగుంద మండలం గజ్జెహల్లిలో గొర్రెలు మృతి చెందాయి. పిల్లకాలువ దాడుతుండగా, కాల్వలో పడి 106 గొర్రెలు మృతి చెందాయి. కర్ణాటక రాష్ట్రం బెల్గాం వాసికి చెందిన గొర్రెలు చనిపోయాయి. గొర్రెలు మృతి చెందడంతో యజమానులు లబోదిబోమంటూ రోదించారు.

Tags:    

Similar News