విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం ఘటనపై విచారణ

* ఘటనపై విచారణకు 3 బృందాలు ఏర్పాటు * సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్న టెంపుల్‌ అఫెన్స్‌ విచారణ బృందం * బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ పరిసరాల్లోని

Update: 2021-01-05 08:09 GMT

విజయవాడ బస్టాండ్‌ సమీపంలో సీతమ్మ విగ్రహం ధ్వంసం ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై విచారణకు 3 బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో టెంపుల్‌ అఫెన్స్‌ విచారణ బృందం సభ్యులు.. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మరోవైపు బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ పరిసరాల్లోని బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి బ్యాచ్‌లను పోలీసులు విచారిస్తున్నారు.

Tags:    

Similar News