Andhra Pradesh: గవర్నర్‌ను కలవనున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్

Andhra Pradesh: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై రిపోర్ట్‌ ఇవ్వనున్న ఎస్ఈసీ

Update: 2021-03-15 03:13 GMT

ఫైల్ ఇమేజ్ 

Andhra Pradesh: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇవాళ ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలవనున్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై గవర్నర్‌కు రిపోర్ట్‌ ఇవ్వనున్నారు ఎస్ఈసీ. ఇక తన వ్యక్తిగత సెలవు అనుమతి కోరనున్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్.

Tags:    

Similar News