తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి
Road Accident: తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మహారాష్ట్రకు వెళ్తుండగా ప్రమాదం
Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు డివైడర్ను ఢీకొనడంతో.. నలుగురు మృతి చెందారు. మృతులు మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మహారాష్ట్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం కల్ రోడ్డుపల్లి వద్ద ఘటన చోటుచేసుకుంది.