తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

Road Accident: తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మహారాష్ట్రకు వెళ్తుండగా ప్రమాదం

Update: 2023-01-25 08:45 GMT

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొనడంతో.. నలుగురు మృతి చెందారు. మృతులు మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మహారాష్ట్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం కల్‌ రోడ్డుపల్లి వద్ద ఘటన చోటుచేసుకుంది.

Tags:    

Similar News