Tirumala: తిరుమలలో ట్రాక్టర్‌ బీభత్సం.. ముగ్గురికి గాయాలు

Tirumala: కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Update: 2024-02-21 06:00 GMT

Tirumala: తిరుమలలో ట్రాక్టర్‌ బీభత్సం.. ముగ్గురికి గాయాలు

Tirumala: తిరుమలలో ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. గేటును ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News