ఎజెన్సీ ప్రాంత ప్రజలకు సరైన వసతిలను కల్పించండి
ఐటీడీఎ సీతంపేట మండలంలో జరిగిన సమావేశంలో నాన్ షెడ్యూల్డ్ గ్రామాలను 5వ షెడ్యూల్డ్ గ్రామాలుగా ప్రతిపాదించుట గూర్చి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసారు.
శ్రీకాకుళం: ఐటీడీఎ సీతంపేట మండలంలో జరిగిన సమావేశంలో నాన్ షెడ్యూల్డ్ గ్రామాలను 5వ షెడ్యూల్డ్ గ్రామాలుగా ప్రతిపాదించుట గూర్చి సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ ఆద్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి సభాపతి తమ్మినేని.సీతారామ్, రెడ్డి శాంతి, పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే సీదిరి.అప్పలరాజు పాల్గోన్నారు. ఆనంతరం గిరిజన గ్రామాలను నాన్ షెడ్యూల్ గ్రామలగా చేయాలని, ఎజెన్సీ ప్రాంతలలో వుండే గిరిజనలకు సరైన వసతి కల్పించాలని తమ్మినేని అన్నారు.