Andhra Pradesh: ఏపీలో పర్యటిస్తున్న నీతి ఆయోగ్ బృందం

Andhra Pradesh: తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్ బృందం

Update: 2021-12-02 04:15 GMT

నీటి ఆయోగ్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ బృందం ఏపీలో పర్యటిస్తోంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న నవరత్నాలపై అధికారులు నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. ఏపీలో ఏం జరుగుతుందో తెలుసుకున్నామని, సీఎం జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు రిమార్కబుల్ అన్ని అన్నారు.

Tags:    

Similar News