చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ

Update: 2019-09-20 10:48 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుపై కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎందరో ఉసురు తీసుకున్న మీ పతనం ఖాయమంటూ చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు రెండు వేళ్లు చూపించడం ఏం సంస్కారం అని ప్రశ్నించారు. చంద్రబాబు నటనంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తన కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. 

Tags:    

Similar News