CID Case: చంద్రబాబు, నారాలోకేష్‌పై సీఐడీ కేసు నమోదు

CID Case: ల్యాండ్ టైటిలింగ్‌పై ఫేక్ ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు

Update: 2024-05-05 09:15 GMT

CID Case: చంద్రబాబు, నారాలోకేష్‌పై సీఐడీ కేసు నమోదు

CID Case: TDP అధినేత చంద్రబాబు, నారాలోకేష్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. ల్యాండ్ టైటిలింగ్‌పై ఫేక్ ప్రచారం చేస్తున్నారన్న వైసీపీ నేతల ఫిర్యాదుతో.. సీఐడీ రంగంలోకి దిగింది. అంతకు ముందు ఐవీఆర్ఎస్ కాల్స్‌తో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ.. ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈసీ ఆదేశాల మేరకు సీఐడీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారా లోకేష్‌పై FIR నమోదు చేసింది సీఐడీ.

Tags:    

Similar News