సినీ నటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఊరట

*ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌పై కేసు నమోదు

Update: 2022-09-19 12:01 GMT

సినీ నటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఊరట

Mohan Babu: సీనియర్ నటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తిరుపతి కోర్టులో జరుగుతున్న విచారణను 8 వారాలు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 మార్చిలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌‌లపై కేసు నమోదు అయ్యింది. 

Tags:    

Similar News