అక్రమ కట్టడాలే కూలుతున్నాయ్

టీడీపీ నాయకులపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Update: 2019-08-21 10:27 GMT

టీడీపీ నాయకులపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించిన ఓ మాజీ కార్పొరేటర్ ఆ డబ్బుతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని కూలిస్తే టీడీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. పేదల ఇళ్లు కూల్చివేస్తున్నామని టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూల్చే ప్రసక్తే లేదని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. 

Tags:    

Similar News