YS Sunitha: పులివెందుల పోలీసుల అదుపులో మణికంఠరెడ్డి

YS Sunitha: వివేకా హత్య కేసులో నిందితులతో ప్రాణహాని ఉందని ఎస్పీకి సునీతారెడ్డి లేఖ

Update: 2021-08-14 07:14 GMT
ఎస్పీ అన్బురాజన్ (ఫైల్ ఇమేజ్)

YS Sunitha: మాజీమంత్రి వివేకా హత్య కేసులో నిందితులతో తమకు ప్రాణహాని ఉందని నిన్న ఎస్పీ అన్బురాజన్‌కు లేఖ రాశారు సునీతారెడ్డి. ఆగస్టు 10న తమ ఇంటి వద్ద ఓ వ్యక్తి రెక్కీ నిర్వహించారని, ఆ వ్యక్తి మణికంఠగా గుర్తించామన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి అనుచరుడు మణికంఠరెడ్డి అని తెలిపారు. దీంతో.. మణికంఠరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పులివెందుల పోలీసులు.

Full View


Tags:    

Similar News