తెలంగాణలో కారును ఎలా ప్రిఫర్ చేశారో ఏపీలో సైకిల్ ను అలాగే ప్రిఫర్ చేశారని చెప్పారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు సైకిల్ మీద సేద తీరాలని అనుకుంటున్నారని చెప్పారు లగడపాటి. పూర్తి అంచనా ఫలితాలను రేపు(ఆదివారం) తిరుపతిలో ప్రకటిస్తానని చెప్పారు.