Kurnool: కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో ప్రమాదం

Kurnool: ఎగువ అహోబిలంలో లోయలో పడిన ఆర్టీసీ బస్సు

Update: 2021-11-29 12:11 GMT

కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ లో బస్సు బోల్తా

Kurnool: కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో ప్రమాదం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలంలో ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సుని డ్రైవర్ రివర్సు చేసే క్రమంలో లోయలో పడిపోయింది. ఆ సమయంలో బస్సులో అయిదుగురు మాత్రమే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.

Tags:    

Similar News