AP Assembly Session 2022: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి

AP Assembly Session 2022: ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ప్రకటించిన స్పీకర్‌

Update: 2022-09-19 07:18 GMT

AP Assembly Session 2022: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి

AP Assembly Session 2022: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికయ్యారు. కోలగట్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. కోలగట్లను స్వయంగా ఛైర్‌ దగ్గరకు తీసుకెళ్లారు సీఎం జగన్‌.

Full View


Tags:    

Similar News