Karumuri Venkata Nageswara Rao: ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీని లాక్కున్నారు

Karumuri Venkata Nageswara Rao: వైఎస్ భారతిని చంద్రబాబు రాజకీయాల్లోకి లాగుతున్నారు

Update: 2022-09-27 08:04 GMT

Karumuri Venkata Nageswara Rao: ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీని లాక్కున్నారు

Karumuri Venkata Nageswara Rao: చంద్రబాబు, లోకేష్ నీచ రాజకీయాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయని విమర్శించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. బాబు ఎన్టీఆర్ వద్ద పదవిని, పార్టీని లాక్కున్నాడని ఆరోపించారు. రాజకీయాలకు సంబంధం లేని వైఎస్ భారతిని రాజకీయాల్లోకి చంద్రబాబు లాగుతున్నారని.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు.

Tags:    

Similar News