పెళ్లిళ్లలో మాంసాహార విందు లేకుండా చేస్తే రూ.15 వేలు డిపాజిట్ : జేసీ

* ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లంటే విపరీతమైన ఖర్చు * ముస్లిం సోదరుల పెళ్లిళ్లు అంటే మరింత ఎక్కువ ఖర్చు

Update: 2021-07-26 04:08 GMT

జేసీ ప్రభాకర్‌రెడ్డి (ఫైల్ ఫోటో)

JC Prabhakar Reddy: ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిళ్లకు విపరీతమైన ఖర్చు అవుతోందని, ఇందులో ముఖ్యంగా ముస్లిం సోదరుల పెళ్లిళ్లో ఏర్పాటు చేస్తున్న మాంసాహార విందు మరింత ఖర్చుతో కూడుకున్నదని అన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇకపై పెళ్లిళ్లలో మాంసాహార విందు పెట్టకుండా ఉంటే అమ్మాయి పేరుపై 15వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తానన్నారు జేసీ. 

Tags:    

Similar News