Parvathipuram Manyam: మన్యం జిల్లా తాలాడలో ఏనుగుల బీభత్సం

Parvathipuram Manyam: ముగ్గురు వ్యక్తులపై గజరాజుల దాడి

Update: 2023-01-17 05:06 GMT

Parvathipuram Manyam: మన్యం జిల్లా తాలాడలో ఏనుగుల బీభత్సం

Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం తాలాడ గ్రామంలో ఏనుగులు దాడి చేశాయి. తాలాడ గ్రామంలో ముగ్గురు వ్యక్తులు పై ఏనుగులు దాడి చేదయం కలకలం రేపింది. ఓ రైతుకు తీవ్రగాయాలై మృతి చెందాడు. ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి. రైతుకు తీవ్రగాయాలు కావడంతో అీతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్టు తెలిసింది. ఏనుగుల దాడితో తాలాడ గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

Tags:    

Similar News