తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 6 గంటల సమయం...

Tirumala Tirupati: 23 కంపార్ట్‌మెంట్‌లో వేచివున్న భక్తులు

Update: 2022-05-08 06:11 GMT

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 6 గంటల సమయం...

Tirumala Tirupati: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్ట్‌మెంట్‌లో వేచివున్నారు. వీకెండ్ కావడంతో పెరిగిన రద్దీ దృష్ట్యా శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న శ్రీవారిని 76వేల 324 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక శ్రీవారి నామస్మరణతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి.

Tags:    

Similar News