AP Election 2024: సీఎం జగన్ నామినేషన్కు ముహూర్తం ఖరారు
AP Election 2024: సీఎం జగన్ నామినేషన్కు ముహూర్తం ఖరారయ్యింది.
AP Election 2024: సీఎం జగన్ నామినేషన్కు ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల 22న జగన్ తరపున అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేస్తారు. ఈనెల 24న జగన్ చేపట్టిన బస్సు యాత్ర ముగియనుంది. బస్సుయాత్ర ముగిసిన అనంతరం జగన్ శ్రీకాకుళం నుండి నేరుగా పులివెందులకు వెళ్లనున్నారు.