తిరుమలలో భక్తుల రద్దీ ..

Update: 2019-06-26 02:39 GMT

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది ... తాజా సమాచారం ప్రకారం.. ఈరోజు బుధవారం (26-06-2019) ఉదయం 5 గంటల సమయానికి. భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 26 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అయితే నిన్న జూన్ 25 న 80,064 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగింది .నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు రూపాయలు 3.71 కోట్లు గా ఉన్నట్టుగా ఆలయ అధికారులు తెలిపారు .. 

Tags:    

Similar News