కాసేపట్లో సీఎం జగన్ అత్యవసర సమావేశం

Update: 2019-08-24 04:20 GMT

కాసేపట్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. తాను విదేశీ పర్యటనలో ఉండగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, పలు అంశాలపై చర్చించనున్నారు. పోలవరం హైడల్ ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు, అమరావతి రాజధాని విషయంలో బొత్స చేసిన వ్యాఖ్యలపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకావాలని సీఎంఓ కార్యాలయం ఆదేశించినట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News