మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్‌ నివాళులు

Update: 2020-01-30 09:28 GMT

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్‌ మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం అందించిన గొప్ప నాయకుడు మహాత్మాగాంధీ అని స్మరించుకున్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన బోధనలైన అహింస, సత్యాగ్రహం, సర్వోదయ కోసం పునరంకితమవుదామని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. అదేవిధంగా దేశకోసం ప్రాణాలర్పించిన అమరులకు ఆయన నివాళులర్పించారు.



Tags:    

Similar News