గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి సీఎం జగన్ నివాళులు

గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి సీఎం జగన్ నివాళులు

Update: 2022-02-21 09:46 GMT

గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి సీఎం జగన్ నివాళులు

CM Jagan: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి సీఎం జగన్ నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ లోని ఆ‍యన నివాసానికి సతీమణి భారతితో కలిసి చేరుకుని గౌతమ్ రెడ్డి పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఓదార్చారు. 

Full View


Tags:    

Similar News