ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ

CM Jagan: జగన్‌ వెంట వెళ్లిన ఎంపీ విజయసాయిరెడ్డి

Update: 2022-08-22 05:26 GMT

ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ

CM Jagan: ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. జగన్ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం.. పునరావాస ప్యాకేజీ సహా అనేక అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై కూడా ప్రధానితో జగన్ చర్చించనున్నారు.

Tags:    

Similar News