Aditya Nath Das: ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ పదవీకాలం పొడిగింపు

Aditya Nath Das: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2021-06-26 14:22 GMT

ఆదిత్యనాథ్ దాస్(ఫైల్ ఇమేజ్ )

Aditya Nath Das: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30తో ఆదిత్యనాథ్ పదవీకాలం ముగియనుండగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో సెప్టెంబర్ 30 వరకూ ఆదిత్యానాథ్ ఏపీ సీఎస్‌గా కొనసాగనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News