Andhra Pradesh: ఏపీలో సీబీఐ దాడులు
Andhra Pradesh: గుంటూరు, తిరుపతి, విశాఖపట్నంలో సోదాలు చేస్తోన్న సీబీఐ
సిబిఐ (ఫైల్ ఫోటో)
Andhra Pradesh: ఏపీలో సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు కలకలం రేపుతున్నాయి. రుణాల ఎగవేత కేసులపై.. గుంటూరు, తిరుపతి, విశాఖపట్నంలో సీబీఐ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. దేశవ్యాప్తంగా 3 వేల 7 వందల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టినట్లు తేల్చిన సీబీఐ అధికారులు.. పలువురి ఇళ్లలో దాడులు నిర్వహిస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.