విశాఖ కేజీహెచ్‌లో సృజన మృతదేహానికి నేడు పోస్టుమార్టం

Visakhapatnam: సృజన ఫోన్‌‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Update: 2022-05-13 05:58 GMT

విశాఖ కేజీహెచ్‌లో సృజన మృతదేహానికి నేడు పోస్టుమార్టం

Visakhapatnam: విశాఖ కేజీహెచ్‌లో సృజన మృతదేహానికి నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. సృజన ఫోన్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతవారం రోజులుగా సృజన కాల్‌ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. బలవన్మరణానికి పాల్పడినట్లు ఆధారాలు బలపడుతున్నాయి. విశాఖ మధురవాడలో పెళ్లి పీటలపైనే కుప్పకూలి సృజన మృతి చెందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News