Tirupati: తిరుపతిలో మరోసారి బాంబ్ బెదింపులు కలకలం సృష్టించాయి. కపిల తీర్థంలోని రెండు హోటల్లకి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు అధాకారులు తెలిపారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. విచారణలో భాగంగా అనుమానిత వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు.