APSRTC: పల్లె వెలుగు బస్సులకు రంగు మార్పు...

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులకు రంగు మార్చాలని నిర్ణయించారు

Update: 2021-12-06 10:57 GMT

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులకు రంగు మార్చాలని నిర్ణయించారు( ఫైల్ ఫోటో )

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులకు రంగు మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులకు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులు ఉన్నాయి. వీటిలో పసుపు రంగును తొలగించనున్నారు. పసుపు రంగు బదులుగా గచ్చకాయ రంగును వేయనున్నారు.

Full View


Tags:    

Similar News