Andhra Pradesh: కొలిక్కి వస్తున్న ఏపీ పీఆర్సీ పంచాయితీ

Andhra Pradesh: మధ్యాహ్నాం 3గంటలకు సీఎం జగన్‌తో సజ్జల, బుగ్గన భేటీ

Update: 2022-01-05 06:39 GMT

కొలిక్కి వస్తున్న ఏపీ పీఆర్సీ పంచాయితీ

Andhra Pradesh: ఏపీలో పీఆర్సీ పంచాయితీ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. సీఎం జగన్‌తో ప్రభుత్వ ప్రధాన సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి బుగ్గనతో పాటు ఇతర అధికారులు భేటీ కానున్నారు. పీర్సీపై నిర్ణయం తీసుకునే దిశగా ఈ భేటీలో చర్చలు జరగనున్నాయి. ఇవాళ చర్చల అనంతరం రేపు పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది. 

Tags:    

Similar News