హైకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి బొత్స

Botsa Satyanarayana: శాసనసభ, పార్లమెంట్‌కు చట్టాలు చేసే అధికారం ఉంది

Update: 2022-03-03 09:15 GMT

హైకోర్టు తీర్పుపై స్పందించిన మంత్రి బొత్స

Botsa Satyanarayana: హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. శాసనసభకు, పార్లమెంట్‌కు చట్టాలు చేసే అధికారం ఉందన్నారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి షాక్ ఏమి కాదన్న ఆయన తాము బిల్లులను ఆల్రెడీ ఉపసంహరించుకున్నామన్నారు. మొత్తం తీర్పు చదివాక అన్ని అంశాలను వివరిస్తామన్నారు. 

Tags:    

Similar News