దీపావళి సంబరాల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Update: 2020-11-11 06:02 GMT

కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. అలాగే కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించిన ఏపీ ప్రభుత్వం. షాపుల వద్ద శానిటైజర్ వాడొద్దని సూచించింది.

Full View


Tags:    

Similar News