Andhra Pradesh: మండలి రద్దు తీర్మానం వెనక్కు తీసుకున్న ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh:ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

Update: 2021-11-23 10:49 GMT
మండలి రద్దు తీర్మానం వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ మండలి రద్దు తీర్మానాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. గతంలో కౌన్సిల్ రద్దు చేస్తూ తీర్మానం చేసిన జగన్ సర్కార్ తాజాగా ఆ తీర్మానాన్ని వెనక్కు తీసుకుంది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెట్టారు. 

Tags:    

Similar News