Andhra Pradesh SEC: కొత్త ఎస్‌ఈసీ నియామకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు

Andhra Pradesh SEC: నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్‌ పేర్లు ప్రతిపాదించిన ప్రభుత్వం

Update: 2021-03-23 08:07 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh SEC: కొత్త ఎస్‌ఈసీ నియామకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గవర్నర్‌కు ముగ్గురు పేర్లు సిఫారసు చేసింది ఏపీ సర్కార్‌. మాజీ సీఎస్‌ నీలం సాహ్నితో పాటు ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్‌ పేర్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నెల 31తో ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పదవీకాలం ముగియనుంది.

Full View


Tags:    

Similar News