CM Jagan: 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి..

CM Jagan: వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Update: 2022-07-18 10:13 GMT

CM Jagan: 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి..

CM Jagan: వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రివ్యూలో 6 జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 48 గంటల్లో వరద బాధితులకు 2 వేల రూపాయల నగదు, నిత్యావసర సరుకులు ఇవ్వాలని సూచించారు. కలెక్టర్లు, అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకోవాలన్నారు. వరద బాధితులకు నాణ్యమైన సేవలందించాలని వరద తగ్గిన 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టంపై అంచనాలు పూర్తి చేయాలన్నారు సీఎం జగన్.

Tags:    

Similar News