AP Assembly Session 2022: నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Session 2022: 2020-21 ఆర్థిక సంవత్సరానికి కాగ్‌ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్న బుగ్గన

Update: 2022-09-21 03:36 GMT

AP Assembly Session 2022: నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Session 2022: నేటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కాగ్‌ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు మంత్రి బుగ్గన. వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇక.. ఇవాళ 9 బిల్లులకు సభ ఆమోదం తెలపనుంది. మరోవైపు.. పోలవరం ప్రాజెక్ట్‌పై హైదరాబాద్‌ ఐఐటీ నివేదిక, అన్న క్యాంటీన్లు, బిల్డింగ్‌ కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు.

Tags:    

Similar News