Amaravati: కాసేపట్లో సచివాలయ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌ సమావేశం

Update: 2020-03-18 06:06 GMT

కాసేపట్లో ఏపీ సచివాలయ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌ సమావేశం కానుంది.సచివాలయ ఉద్యోగులకు కీలక సూచనలు కమిటీ చేయనుంది. విశా‌ఖకు సచివాలయం తరలింపు విషయంలో రెడీగా ఉండాలని ఉద్యోగులకు కమిటీ చెప్పనుంది. మే 31 లోపు సచివాలయం వైజాగ్‌కు తరలించేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరనున్నారు.

Full View



Tags:    

Similar News