Ananthapuram: అనంతపురం జిల్లా గుత్తిలో విషాదం

Ananthapuram: గణేష్‌ మండపం వద్ద డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడు

Update: 2021-09-12 04:15 GMT

Representational Image

Ananthapuram: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. స్వీపర్స్‌ కాలనీలో గణేష్‌ ఉత్సవాల్లో భాగంగా.. మండపం దగ్గర ఓ యువకుడు డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. మృతుడు చరణ్‌గా గుర్తించారు. 

Tags:    

Similar News