Daggubati Purandeswari: ఎన్నో దశాబ్దాల కల అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ట

Daggubati Purandeswari: ప్రధాని మోడీకి రాముడు సువర్ణ అవకాశాన్నికల్పించారు

Update: 2024-01-15 14:45 GMT

Daggubati Purandeswari: ఎన్నో దశాబ్దాల కల అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ట

Daggubati Purandeswari: ఎన్నో దశాబ్దాల కల అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ట అని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. ప్రధాని మోడీ హయాంలో ఈనెల 22న అయోధ్య రాముల వారి విగ్రహ ప్రతిష్టించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రధాని మోడీకి రాముడు ఈ సువర్ణ అవకాశాన్నికల్పించారని చెప్పారు.

Tags:    

Similar News