గుంటూరు జిల్లాలో విషాదం... కృష్ణా నదిలో స్నానానికి దిగి ఆరుగురు గల్లంతు

Guntur: మృతి చెందిన వారు వేద పాఠశాల విద్యార్థులుగా గుర్తింపు

Update: 2021-12-10 14:31 GMT

గుంటూరు జిల్లాలో విషాదం... కృష్ణా నదిలో స్నానానికి దిగి ఆరుగురు గల్లంతు

Guntur: గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అచ్చంపేట మండలం మాదిపాడు పరిధిలో ఆరుగురు విద్యార్థులు కృష్ణా నదిలో గల్లంతయ్యారు. ఆ తర్వాత సహాయక బృందాలు అప్రమత్తం అయినా.. విద్యార్థులను కాపాడలేకపోయారు. గల్లంతయిన విద్యార్థులు అందరూ మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో మాదిపాడు ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యార్థులందరూ ఇతర రాష్ట్రాల నుంచి వేదాలు అభ్యసించడానికి వచ్చిన వారిగా గుర్తించారు.

Tags:    

Similar News