Anakapalli: జేసీ స్వయంగా పరిశీలించాలి - గిరిజన రైతుల ఆవేదన
Anakapalli: కొమిరిలో రీసర్వే పేరుతో డి-పట్టా భూములు గేయాలుగా మార్పు. మైనింగ్ వ్యర్ధాలతో దెబ్బతిన్న పంట పొలాలు. అనకాపల్లి జేసీ స్పందించి పరిశీలించాలని బాధితుల విజ్ఞప్తి.
Anakapalli: జేసీ స్వయంగా పరిశీలించాలి - గిరిజన రైతుల ఆవేదన
అనకాపల్లి: అనకాపల్లి జిల్లా రావికమ త మండలం కొమిరి రెవెన్యూ పరిధిలో రైతులు 1985 సంవత్సరంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం డి - పట్టా. భూముల్లో జీడి తోటలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు 10 గిరిజన రైతులు తోపాటు ఇతర పేదలు. రీ సర్వే తర్వాత ఈ భూములన్ని గే య్యాల భూములుగా రికార్డులు మారిపోయాయి.
కొమిరిగ్రామపంచాయతీ కేంద్రాల్లో రెవెన్యూ సదస్సులో. రెండుసార్లు నిర్వహించారు. ఫిర్యాదు చేసాం కనీసం పట్టించుకోలేదు. మరువైపు ఉర్ల కొండపై కొండపై సింగారపు గడ్డ. దూదేకుల గడ్డ. మైనింగ్ కార్యకలాపాల వల్ల దాంసం అయినాయి. ఈ గడ్డలన్నీ ఊట గడ్డలు ద్వారా మా పంట పొలాలు గ్రానైట్ వ్యర్ధాలు మ్యాట్ల వేసేశాయి.
కొంతమంది రైతులు వేలాది రూపాయలు పెట్టి వ్యర్ధాలు తొలగించుకున్నారు. మా గిరిజన పేద రైతులు డబ్బులు లేక ఆ వ్యర్ధాలను ఎటువంటి తొలగింపు చేయకుండా అలాగే వదిలేశారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ గారికి. నర్సీపట్నం ఆర్డిఓ గారికి. రావికతం వి మాడుగుల ఎమ్మార్వో గారికి ఫిర్యాదు చేసిన కనీసం సందర్శించడం కూడా లేదు. మైనింగ్ మాఫియా చేతుల్లో అధికారి యంత్రాంగం ఉండడంవల్ల మా భూములకు రక్షణ కల్పించలేదు.




