Kamareddy: దేవునిపల్లి గణేష్ మండపంలో సామూహిక కుంకుమార్చనలు

Kamareddy: కామారెడ్డి దేవునిపల్లి విద్యుత్ నగర్ కాలనీ గణేష్ మండపంలో అర్చకుడు ప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు, లలితా పారాయణం నిర్వహించారు.

MADHU, KAMAREDDY
Published on: 18 Sept 2026 5:38 PM IST
Kamareddy
X

Kamareddy: దేవునిపల్లి గణేష్ మండపంలో సామూహిక కుంకుమార్చనలు

Kamareddy: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలోని విద్యుత్ నగర్ కాలనీలో శుక్రవారం శ్రీ గణేష్ మండలి ఆధ్వర్యంలో అర్చకుడు ప్రసాద్ ఆధ్వర్యంలో లలితా పారాయణం, సామూహిక కుంకుమార్చనలు, మంగళ నీరాజనం తదితర పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, మహిళలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY