Nacharam: నాచారం ఇందిరానగర్‌లో ఘనంగా వినాయక అన్నదానం!

Nacharam: నాచారం ఇందిరానగర్ నల్ల పోచమ్మ ఆలయ వినాయక మండపంలో ఘనంగా అన్నదానం. బాలయ్య-పద్మ దంపతుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ.

HARISH, TARNAKA
Published on: 17 Sept 2026 4:41 PM IST
Nacharam
X

Nacharam: నాచారం ఇందిరానగర్‌లో ఘనంగా వినాయక అన్నదానం!

నాచారం: ఇందిరానగర్‌లోని నల్ల పోచమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు బాలయ్య–పద్మ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA