Ponnur: పోలింగ్ కేంద్రాల మార్పుపై రాజకీయ పార్టీల ప్రతిపాదనలు
Ponnur: పొన్నూరులో ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాపై అఖిలపక్ష సమావేశం. ములుకుదురులో పోలింగ్ కేంద్రాల మార్పునకు రాజకీయ పార్టీల ప్రతిపాదనలు.
Ponnur: పోలింగ్ కేంద్రాల మార్పుపై రాజకీయ పార్టీల ప్రతిపాదనలు
పొన్నూరు: పొన్నూరు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు బుధవారం సమావేశం నిర్వహించారు.
ములుకుదురులో 1, 2, 3 వార్డుల పోలింగ్ ను 39వ కేంద్రంలో ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీల నాయకులు ప్రతిపాదించారు.
మూడు వార్డుల్లో 828 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఓటర్లకు సౌకర్యంగా ఉండేలా ప్రతిపాదనలను నిబంధనల ప్రకారం పరిశీలించి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు.




